18, జూన్ 2020, గురువారం

గ్రూప్ ఇన్సూరెన్స్ పధకం

  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కొరకు 01.11.1984 నుండి గ్రూప్ ఇన్సూరెన్స్ పధకాన్ని ప్రారంభించింది. 
  • APSEGIS గా పిలువబడే ఈ పధకాన్ని ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 29౩ (ఆర్ధిక శాఖ), తేదీ 08.10.1984 ద్వారా అమలు లోకి తీసుకు వచ్చింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి